ట్రూజెట్ వారి రిపబ్లిక్ డే ఆఫర్
- January 24, 2021భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన ప్రయాణికులకు దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డోమేస్టిక్ ప్రయాణ టికెట్ను రూ. 926కే ఆఫర్ చేస్తోంది. ఈ టికెట్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభం అవగా.. జనవరి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ట్రూజెట్ సంస్థ తెలిపింది. అయితే, రూ. 926 రేట్కు ట్యాక్స్లు అదనమని ట్రూజెట్ స్పష్టం చేసింది.
ఈ మేరకు ట్రూజెట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ ఆఫర్ సమయంలో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ మధ్య ప్రయాణించవచ్చునని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా ట్రూజెట్ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు