స్పెషల్ ఈవెంట్స్ అలాగే అకేషన్లకు లభించనున్న అనుమతులు
- January 26, 2021మనామా:బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, జనవరి 31 నుంచి ప్రత్యేక ఈవెంట్లు మరియు అకేషన్స్కి అనుమతుల జారీ ప్రక్రియను పునఃప్రారంభించనున్నట్లు పేర్కొంది. అయితే, సంబంధిత ఎస్టాబ్లిష్మెంట్స్ అవసరమైన మేర ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఓపెన్ లేదా క్లోజ్డ్ ప్రాంతాల్లో 30 మందికి మించకుండా అతిథులకు మాత్రమే అవకాశం వుండేలా అనుమతులు జారీ చేస్తారు. 30 మందికి పైగా అతిథులు వుంటే, బిఇటిఎ ద్వారా ప్రత్యేక లైసెన్సింగ్ పొందవలసి వుంటుంది. ఈ విభాగంలో అత్యధికంగా 150 మందికి అనుమతిస్తారు. అవసరమైన పక్షంలో ఓ నర్స్ని కూడా అందుబాటులో వుండేలా చూస్తారు. అయితే, 48 గంటల ముందుగా ఈవెంట్ నిమిత్తం సర్టిఫికెట్ అందజేయాల్సి వుంటుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు