కొత్త ఈ-సర్వీస్ ప్యాకేజీని ప్రకటించిన ఒమన్ కామర్స్ మినిస్ట్రీ
- January 26, 2021మస్కట్: వేగవంతమైన అలాగే సరిసమానమైన సొల్యూషన్స్ నిమిత్తం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ప్రమోషన్, కొత్త ప్యాకేజీ ఆఫ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ని ప్రారంభించింది. కొత్త ఈ-సర్వీసులో కన్ఫర్మిటీ సర్టిఫికెట్ పర్మిట్స్ని ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా వాహనాలకు అలాగే మోటర్ సైకిల్స్ అలాగే ఆటోమొబైల్ మరియు మోటర్ సైకిల్ టైర్లు, లో వోల్టేజ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ మరియు ఎక్విప్మెంట్ నిమిత్తం జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఎయిర్ కండిషన్లు, పిల్లల ఆటలకు సంబంధించి ఎనర్జీ ఎఫీషియన్సీ కార్డుని కూడా జారీ చేయడానికి ఈ సర్వీనుని వినియోగిస్తారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ మరియు మిటియరాలజీ ఖామిస్ అల్ ఫార్సి మాట్లాడుతూ తమ భాగస్వామితో కలిసి ఎక్కువ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ విధానం ప్రారంభంతో రిక్వెస్టులు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ఆహ్వానిస్తామని వివరించారు. 2 పని దినాలు దాటకుండా క్లియరెన్స్ అందజేస్తామని కూడా తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు