రాజస్థాన్లో స్వల్ప భూకంపం సంభవించింది
- February 24, 2016
రాజస్థాన్లో బుధవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. జాలోర్ జిల్లాలో ఉదయం 7.36 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీని వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







