భారత్ ఆర్థికాభివృద్ధిలో 'కస్టమ్స్' కీలకపాత్ర: టి.గవర్నర్ తమిళిసై
- January 27, 2021హైదరాబాద్:భారత దేశ ఆర్థికాభివృద్ధిలో కస్టమ్స్ విభాగం కీలకపాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కస్టమ్స్ డే-2021 వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.
కొవిడ్-19 లాక్డౌన్ సంక్షోభ సమయంలో కస్టమ్స్ విభాగం అద్భుత సేవలందించిందన్నారు. సమర్థవంతమైన సరఫరా చైన్ సిస్టం ద్వారా కస్టమ్స్ విభాగం ముఖ్యపాత్ర పోషిందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గవర్నర్ అవార్డులను, ప్రత్యేక ప్రశంస ధృవీకరణ పత్రాలను విజేతలకు అందజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో
డాక్టర్ పి.సౌందరరాజన్(ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్),మల్లికా ఆర్య(చీఫ్ కమిషనర్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్),జెఎస్ చంద్రశేకర్(ప్రిన్సిపల్ కమిషనర్), జెబి మోహపాత్రా(ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్-IT), డి. పురుషోత్తం(ప్రిన్సిపల్ కమిషనర్-GST తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు