షిషా కేఫ్ల సస్పెన్షన్: ఔట్డోర్ సర్వీసులు 30 మందికే పరిమితం
- January 28, 2021_1611809696.jpg)
మనామా:రెస్టారెంట్లలో డైన్-ఇన్ సర్వీసులు, కేఫ్లు, షిషా కేఫ్లు జనవరి 31 నుంచి 3 వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు టూరిజం వెల్లడించింది. అలాగే, ఔట్ డోర్ సర్వీసులకు సంబంధించి రిజర్వేషన్ కేవలం 30 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో టేబుల్కి 6 మందికి మించకుండా రెస్టారెంట్లలో ఏర్పాట్లు వుండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!