షిషా కేఫ్ల సస్పెన్షన్: ఔట్డోర్ సర్వీసులు 30 మందికే పరిమితం
- January 28, 2021మనామా:రెస్టారెంట్లలో డైన్-ఇన్ సర్వీసులు, కేఫ్లు, షిషా కేఫ్లు జనవరి 31 నుంచి 3 వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు టూరిజం వెల్లడించింది. అలాగే, ఔట్ డోర్ సర్వీసులకు సంబంధించి రిజర్వేషన్ కేవలం 30 మందికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో టేబుల్కి 6 మందికి మించకుండా రెస్టారెంట్లలో ఏర్పాట్లు వుండాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు