ఉద్యోగులకు విధులకు హజరవ్వాల్సిందే..పుకార్లపై ఒమాన్ క్లారిటీ
- January 28, 2021
ఒమాన్: కోవిడ్ స్ట్రెయిన్ కేసులను కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న వేళ...కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఓ ప్రచారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఉద్యోగులు పని ప్రదేశాలకు రావాల్సిన అవసరం లేదంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుప్రీం కమిటీ..ఉద్యోగులకు సంబంధించిన ప్రచారంలో నిజం లేదని, అవన్ని ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఉద్యోగుల పనివేళలు, పని ప్రదేశానికి హజరయ్యే అంశాలకు సంబంధించి తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. పని ప్రదేశాలకు రాకుండా ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







