ఉద్యోగులకు విధులకు హజరవ్వాల్సిందే..పుకార్లపై ఒమాన్ క్లారిటీ
- January 28, 2021
ఒమాన్: కోవిడ్ స్ట్రెయిన్ కేసులను కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న వేళ...కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఓ ప్రచారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఉద్యోగులు పని ప్రదేశాలకు రావాల్సిన అవసరం లేదంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుప్రీం కమిటీ..ఉద్యోగులకు సంబంధించిన ప్రచారంలో నిజం లేదని, అవన్ని ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఉద్యోగుల పనివేళలు, పని ప్రదేశానికి హజరయ్యే అంశాలకు సంబంధించి తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. పని ప్రదేశాలకు రాకుండా ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







