దుబాయ్ చేరుకునే విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- January 29, 2021దుబాయ్:కోవిడ్ వేరియంట్స్ నేపథ్యంలో దుబాయ్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికుల ప్రొటోకాల్ ను అప్ డేట్ చేసింది దుబాయ్. పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే దుబాయ్ బయల్దేరేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణ సమయానికి 72 గంటల లోపు జారీ అయిన పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోని తీసుకుంటామని అధికారులు వివరించారు. జనవరి 31 నుంచి అప్ డేట్ అయిన మార్గనిర్దేశకాలు అమలులోకి రానున్నాయి. దుబాయ్ లో ల్యాండ్ అయిన తర్వాత మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే..యూఏఈ పౌరులు మాత్రం బయల్దేరే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదు. యూఏఈ పౌరులు నేరుగా దుబాయ్ చేరుకున్న తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం