రియాద్ మార్కెట్లో 47 మంది అరెస్ట్
- January 29, 2021
రియాద్:అక్రమంగా కూరగాయలు మరియు పండ్ల మార్కెట్లో పనిచేస్తున్న 47 మంది వలసదారుల్ని సౌదీ లేబర్ అథారిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు రెసిడెన్సీ మరియు లేబర్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. లేబర్ వయొలేషన్స్కి సంబంధించి తమకు అందిన సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించామని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్ట్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు వివరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష