రియాద్ మార్కెట్లో 47 మంది అరెస్ట్
- January 29, 2021
రియాద్:అక్రమంగా కూరగాయలు మరియు పండ్ల మార్కెట్లో పనిచేస్తున్న 47 మంది వలసదారుల్ని సౌదీ లేబర్ అథారిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు రెసిడెన్సీ మరియు లేబర్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. లేబర్ వయొలేషన్స్కి సంబంధించి తమకు అందిన సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించామని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్ట్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు వివరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









