భార్యపై దాడి: భర్తకు 30,000 దిర్హాముల జరీమానా
- January 30, 2021
అబుధాబి:తన భార్యను కొట్టినందుకు ఓ భర్త నష్ట పరిహారం కింద 30,000 దిర్హాములు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. బాధిత మహిళ, తనను తన భర్త తీవ్రంగా కొట్టినట్లు ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచరాణలో, నిందితుడు తన భార్యను పలుమార్లు అవమానించడమే కాకుండా, దారుణంగా కొట్టినట్లు తేలింది. తనకు జరిగిన అవమానం, తగిలిన గాయాలకుగాను 40,000 నష్టపరిహారం చెల్లించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అబుధాబి కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ బాధితురాలికి 20,000 దిర్హాములు నష్ట పరిహారం కొంద చెల్లించాలని నిందితుడ్ని ఆదేశించడం జరిగింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







