వ్యాక్సిన్ పొందండి, బహ్రెయిన్కి అండగా నిలవండి:భారత రాయబారి
- January 30, 2021
మనామా:భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా కరోనాపై బహ్రెయిన్ చేస్తోన్న పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తీసుకోవాలని ఆయన సూచించారు. బహ్రెయిన్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల హర్షం వ్యక్తం చేశారు భారత రాయబారి. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో వర్చువల్ విధానం ద్వారా పాల్గన్న కమ్యూనిటీ మెంబర్స్కి కృతజ్ఞతలు తెలిపారు భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలనీ, ట్రావెల్ సంబంధిత సమాచారం అలాగే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు