పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సత్కరించిన టి.గవర్నర్
- February 01, 2021
హైదరాబాద్:కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణకు గర్వకారణమని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో ఆమె మాట్లాడుతూ.. ఇది దేశంలోనే నాల్గవ పెద్ద అవార్డు అని పేర్కొన్నారు. గుస్సాడి నృత్యం వ్యవసాయానికి సంబంధించినది కాదన్నారు. కనకరాజుకి తెలంగాణ ప్రభుత్వం 10వేల రూపాయల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇల్లు ప్రకటించడం సంతోషమన్నారు. గిరిజనులు అమాయకులు, సంప్రదాయాలను గౌరవిస్తారన్నారు. బోయినపల్లి మోడల్ మార్కెట్ నిర్వాహకులకు తన అభినందనలు తెలిపారు. నిన్న మన్ కి బాత్లో ప్రధాని మోడల్ మార్కెట్ను కొనియాడారన్నారు. ఇక్కడ వెజ్టేబుల గార్బేజ్ ద్వారా విద్యుత్ను తయారు చేస్తున్నారని తమిళిసై పేర్కొన్నారు.


తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







