పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సత్కరించిన టి.గవర్నర్
- February 01, 2021
హైదరాబాద్:కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణకు గర్వకారణమని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో ఆమె మాట్లాడుతూ.. ఇది దేశంలోనే నాల్గవ పెద్ద అవార్డు అని పేర్కొన్నారు. గుస్సాడి నృత్యం వ్యవసాయానికి సంబంధించినది కాదన్నారు. కనకరాజుకి తెలంగాణ ప్రభుత్వం 10వేల రూపాయల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇల్లు ప్రకటించడం సంతోషమన్నారు. గిరిజనులు అమాయకులు, సంప్రదాయాలను గౌరవిస్తారన్నారు. బోయినపల్లి మోడల్ మార్కెట్ నిర్వాహకులకు తన అభినందనలు తెలిపారు. నిన్న మన్ కి బాత్లో ప్రధాని మోడల్ మార్కెట్ను కొనియాడారన్నారు. ఇక్కడ వెజ్టేబుల గార్బేజ్ ద్వారా విద్యుత్ను తయారు చేస్తున్నారని తమిళిసై పేర్కొన్నారు.


తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







