నిబంధనల ఉల్లంఘన: 11,000 కార్ల సీజ్
- February 01, 2021
జెడ్డా:సుమారు 11,000 వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జెడ్డాలో సీజ్ చేశారు. రెసిడెన్షియల్ నైబర్హుడ్ ప్రాంతాల్లో రాండమ్ పార్కింగ్, ట్యాంకర్స్ పంపింగ్ వాటర్, వేస్ట్ డిస్పోజల్ సహా పలు కారణాలతో ఈ ఉల్లంఘనల్ని నమోదు చేయడం జరిగింది.డిపార్టుమెంట్ ఆఫ్ మానటరింగ్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ - సబ్ మునిసిపాలిటీస్, సంబంధిత అథారిటీస్తో కలిసి ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహించి, ఉల్లంఘనల్ని గుర్తించాయి. మొత్తం 10,982 వాహనాల్ని సీజ్ చేశారు.సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







