నిబంధనల ఉల్లంఘన: 11,000 కార్ల సీజ్
- February 01, 2021
జెడ్డా:సుమారు 11,000 వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జెడ్డాలో సీజ్ చేశారు. రెసిడెన్షియల్ నైబర్హుడ్ ప్రాంతాల్లో రాండమ్ పార్కింగ్, ట్యాంకర్స్ పంపింగ్ వాటర్, వేస్ట్ డిస్పోజల్ సహా పలు కారణాలతో ఈ ఉల్లంఘనల్ని నమోదు చేయడం జరిగింది.డిపార్టుమెంట్ ఆఫ్ మానటరింగ్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ - సబ్ మునిసిపాలిటీస్, సంబంధిత అథారిటీస్తో కలిసి ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహించి, ఉల్లంఘనల్ని గుర్తించాయి. మొత్తం 10,982 వాహనాల్ని సీజ్ చేశారు.సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..