నిబంధనల ఉల్లంఘన: 11,000 కార్ల సీజ్
- February 01, 2021
జెడ్డా:సుమారు 11,000 వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జెడ్డాలో సీజ్ చేశారు. రెసిడెన్షియల్ నైబర్హుడ్ ప్రాంతాల్లో రాండమ్ పార్కింగ్, ట్యాంకర్స్ పంపింగ్ వాటర్, వేస్ట్ డిస్పోజల్ సహా పలు కారణాలతో ఈ ఉల్లంఘనల్ని నమోదు చేయడం జరిగింది.డిపార్టుమెంట్ ఆఫ్ మానటరింగ్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ - సబ్ మునిసిపాలిటీస్, సంబంధిత అథారిటీస్తో కలిసి ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహించి, ఉల్లంఘనల్ని గుర్తించాయి. మొత్తం 10,982 వాహనాల్ని సీజ్ చేశారు.సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







