భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 05, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది.పాజిటీవ్ కేసుల సంఖ్య త‌గ్గుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌మాత్రం రోజురోజుకు భ‌య‌పెడుతూనే ఉన్న‌ది.తాజాగా దేశంలో 12,408 కరోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్లో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 1,08,02,591కి చేరింది.ఇందులో 1,04,96,308 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,51,460 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 120 మంది మృతి చెందారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు భారత్లో క‌రోనాతో మృతిచెందిన ‌వారి సంఖ్య 1,54,823కి చేరింది.  ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 49,59,445 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వ‌డం విశేషం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com