దుబాయ్‌లో 69 సాంస్కృతిక గోల్డెన్ వీసాల జారీ

- February 05, 2021 , by Maagulf
దుబాయ్‌లో 69 సాంస్కృతిక గోల్డెన్ వీసాల జారీ

దుబాయ్:69 మంది కళాకారులు, మేధావులకు దుబాయ్‌లో యూఏఈ గోల్డెన్ వీసాలను 2020లో జారీ చేయడం జరిగింది.దుబాయ్ కల్చరల్ మరియు ఆర్ట్స్ అథారిటీ నామినేషన్ల నేపథ్యంలో ఈ వీసాలను జారీ చేసినట్లు సంబందిత అథారిటీస్ వెల్లడించాయి.2019 అక్టోబర్‌లో ప్రకటించిన కల్చరల్ వీసా ప్రక్రియ తర్వాత 124 మందిని అర్హులుగా గుర్తించారు.వీరిలో ఇప్పటిదాకా 69 మందికి వీసా అప్రపూవల్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ నుంచి లభించింది.మరిన్ని వీసాల జారీకి దుబాయ్ నాయకత్వం సుముఖంగా వుందని దుబాయ్ కల్చర్ డైరెక్టర్ జనరల్ హాలా బద్రి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com