దుబాయ్లో 69 సాంస్కృతిక గోల్డెన్ వీసాల జారీ
- February 05, 2021
దుబాయ్:69 మంది కళాకారులు, మేధావులకు దుబాయ్లో యూఏఈ గోల్డెన్ వీసాలను 2020లో జారీ చేయడం జరిగింది.దుబాయ్ కల్చరల్ మరియు ఆర్ట్స్ అథారిటీ నామినేషన్ల నేపథ్యంలో ఈ వీసాలను జారీ చేసినట్లు సంబందిత అథారిటీస్ వెల్లడించాయి.2019 అక్టోబర్లో ప్రకటించిన కల్చరల్ వీసా ప్రక్రియ తర్వాత 124 మందిని అర్హులుగా గుర్తించారు.వీరిలో ఇప్పటిదాకా 69 మందికి వీసా అప్రపూవల్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ నుంచి లభించింది.మరిన్ని వీసాల జారీకి దుబాయ్ నాయకత్వం సుముఖంగా వుందని దుబాయ్ కల్చర్ డైరెక్టర్ జనరల్ హాలా బద్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







