దుబాయ్లో 69 సాంస్కృతిక గోల్డెన్ వీసాల జారీ
- February 05, 2021
దుబాయ్:69 మంది కళాకారులు, మేధావులకు దుబాయ్లో యూఏఈ గోల్డెన్ వీసాలను 2020లో జారీ చేయడం జరిగింది.దుబాయ్ కల్చరల్ మరియు ఆర్ట్స్ అథారిటీ నామినేషన్ల నేపథ్యంలో ఈ వీసాలను జారీ చేసినట్లు సంబందిత అథారిటీస్ వెల్లడించాయి.2019 అక్టోబర్లో ప్రకటించిన కల్చరల్ వీసా ప్రక్రియ తర్వాత 124 మందిని అర్హులుగా గుర్తించారు.వీరిలో ఇప్పటిదాకా 69 మందికి వీసా అప్రపూవల్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ నుంచి లభించింది.మరిన్ని వీసాల జారీకి దుబాయ్ నాయకత్వం సుముఖంగా వుందని దుబాయ్ కల్చర్ డైరెక్టర్ జనరల్ హాలా బద్రి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







