బస్ లేన్ వినియోగించే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా
- February 05, 2021
దుబాయ్: ఖాలెద్ బిన్ వాలీద్ వద్ద కొత్తగా ప్రారంభించిన డెడికేటెడ్ బస్ లేన్ని దుర్వనియోగం చేసే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా విధించబడుతుంది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 21న ఈ లేన్ ప్రారంభించగా, ఇప్పటిదాకా గ్రేస్ పీరియడ్ వుంది. ఆ గ్రేస్ పీరియడ్ ముగిసిందనీ, జరీమానాలు ఆదివారం నుంచి మొదలవుతాయని అథారిటీ పేర్కొంది. ఈ లేన్పై మొత్తం 22 కెమెరాలు ఉల్లంఘనల్ని గుర్తించనున్నాయి. ఆర్టిఎకి చెందిన బస్సులు అలాగే ట్యాక్సీల కోసం డెడికేటెడ్ లేన్ అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







