బస్ లేన్ వినియోగించే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా
- February 05, 2021
దుబాయ్: ఖాలెద్ బిన్ వాలీద్ వద్ద కొత్తగా ప్రారంభించిన డెడికేటెడ్ బస్ లేన్ని దుర్వనియోగం చేసే మోటరిస్టులకు 600 దిర్హాముల జరీమానా విధించబడుతుంది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 21న ఈ లేన్ ప్రారంభించగా, ఇప్పటిదాకా గ్రేస్ పీరియడ్ వుంది. ఆ గ్రేస్ పీరియడ్ ముగిసిందనీ, జరీమానాలు ఆదివారం నుంచి మొదలవుతాయని అథారిటీ పేర్కొంది. ఈ లేన్పై మొత్తం 22 కెమెరాలు ఉల్లంఘనల్ని గుర్తించనున్నాయి. ఆర్టిఎకి చెందిన బస్సులు అలాగే ట్యాక్సీల కోసం డెడికేటెడ్ లేన్ అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







