ఈ-మెడికల్ టెస్టు ఫలితాలనే అనుమతించనున్న జిడిఆర్ఎఫ్ఎ
- February 06, 2021
దుబాయ్:దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్, ఫిబ్రవరి 14 నుంచి కేవలం ఈ-మెడికల్ టెస్టు ఫలితాలను మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. దుబాయ్ పేపర్ లెస్ స్ట్రాటజీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 తర్వాత దుబాయ్ ప్రభుత్వంలో ఏ డిపార్టుమెంట్ కూడా పేపర్ ప్రింట్ని వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









