కువైట్ లో మొబైల్ వ్యాక్సినేషన్ యూనిట్..కదల్లేని వారి కోసం ఏర్పాటు
- February 07, 2021
కువైట్ సిటీ:కోవిడ్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేస్తోంది కువైట్ ప్రభుత్వం.ప్రధాన్య క్రమంలో వ్యాక్సిన్ ఇస్తుండగా..ఇక రేపటి నుంచి ఇంటి వద్దకే వచ్చి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రతి హెల్త్ జోన్ పరిధిలో రెండు మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో కదల్లేని స్థితిలో ఉండి..వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేని వారి ఇళ్ల వద్దకే వెళ్లి మొబైల్ యూనిట్లు వ్యాక్సిన్ అందిస్తాయి.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









