కువైట్ లో మొబైల్ వ్యాక్సినేషన్ యూనిట్..కదల్లేని వారి కోసం ఏర్పాటు
- February 07, 2021
కువైట్ సిటీ:కోవిడ్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేస్తోంది కువైట్ ప్రభుత్వం.ప్రధాన్య క్రమంలో వ్యాక్సిన్ ఇస్తుండగా..ఇక రేపటి నుంచి ఇంటి వద్దకే వచ్చి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రతి హెల్త్ జోన్ పరిధిలో రెండు మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో కదల్లేని స్థితిలో ఉండి..వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేని వారి ఇళ్ల వద్దకే వెళ్లి మొబైల్ యూనిట్లు వ్యాక్సిన్ అందిస్తాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







