ప్రైవేట్ యాట్ పార్టీ భగ్నం: 50,000 దిర్హాముల జరీమానా
- February 08, 2021
దుబాయ్:యాట్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో జనం గుమికూడి పార్టీ చేసుకుంటుండగా,ఈ పార్టీని భగ్నం చేశారు అధికారులు.ఈ మేరకు దుబాయ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్క్ ధరించకుండా వేడుక చేసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50,000 దిర్హాముల జరీమానా ఇప్పటికే విధించడం జరిగింది.దుబాయ్ టూరిజం డిపార్టుమెంట్, యాట్ ఆపరేటర్ లైసెన్సుని నెల రోజులపాటు సస్పెండ్ చేసింది.20 మందికి మించి గుమికూడే అవకాశం లేకుండా ప్రైవేటు పార్టీలను బ్యాన్ చేయడం జరిగింది అబుదాబీలో ఇటీవలే.
తాజా వార్తలు
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!
- యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!









