ప్రైవేట్ యాట్ పార్టీ భగ్నం: 50,000 దిర్హాముల జరీమానా
- February 08, 2021
దుబాయ్:యాట్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో జనం గుమికూడి పార్టీ చేసుకుంటుండగా,ఈ పార్టీని భగ్నం చేశారు అధికారులు.ఈ మేరకు దుబాయ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్క్ ధరించకుండా వేడుక చేసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50,000 దిర్హాముల జరీమానా ఇప్పటికే విధించడం జరిగింది.దుబాయ్ టూరిజం డిపార్టుమెంట్, యాట్ ఆపరేటర్ లైసెన్సుని నెల రోజులపాటు సస్పెండ్ చేసింది.20 మందికి మించి గుమికూడే అవకాశం లేకుండా ప్రైవేటు పార్టీలను బ్యాన్ చేయడం జరిగింది అబుదాబీలో ఇటీవలే.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







