ప్రైవేట్ యాట్ పార్టీ భగ్నం: 50,000 దిర్హాముల జరీమానా
- February 08, 2021
దుబాయ్:యాట్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో జనం గుమికూడి పార్టీ చేసుకుంటుండగా,ఈ పార్టీని భగ్నం చేశారు అధికారులు.ఈ మేరకు దుబాయ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్క్ ధరించకుండా వేడుక చేసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50,000 దిర్హాముల జరీమానా ఇప్పటికే విధించడం జరిగింది.దుబాయ్ టూరిజం డిపార్టుమెంట్, యాట్ ఆపరేటర్ లైసెన్సుని నెల రోజులపాటు సస్పెండ్ చేసింది.20 మందికి మించి గుమికూడే అవకాశం లేకుండా ప్రైవేటు పార్టీలను బ్యాన్ చేయడం జరిగింది అబుదాబీలో ఇటీవలే.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







