శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధినం..
- February 08, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.ఈ రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఫ్లైట్ నెంబర్ 6 ఇ -025 విమానంలోని సీటు కింద దాచిన పేస్ట్ రూపంలో బంగారం కనుగొనబడింది.స్వాధీనం చేసుకున్న మొత్తం 794.50 గ్రాముల బంగారం విలువ రూ.39.03 లక్షల రూపాయలు.కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం







