శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధినం..
- February 08, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.ఈ రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఫ్లైట్ నెంబర్ 6 ఇ -025 విమానంలోని సీటు కింద దాచిన పేస్ట్ రూపంలో బంగారం కనుగొనబడింది.స్వాధీనం చేసుకున్న మొత్తం 794.50 గ్రాముల బంగారం విలువ రూ.39.03 లక్షల రూపాయలు.కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









