శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధినం..
- February 08, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.ఈ రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఫ్లైట్ నెంబర్ 6 ఇ -025 విమానంలోని సీటు కింద దాచిన పేస్ట్ రూపంలో బంగారం కనుగొనబడింది.స్వాధీనం చేసుకున్న మొత్తం 794.50 గ్రాముల బంగారం విలువ రూ.39.03 లక్షల రూపాయలు.కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









