శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధినం..
- February 08, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.ఈ రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఫ్లైట్ నెంబర్ 6 ఇ -025 విమానంలోని సీటు కింద దాచిన పేస్ట్ రూపంలో బంగారం కనుగొనబడింది.స్వాధీనం చేసుకున్న మొత్తం 794.50 గ్రాముల బంగారం విలువ రూ.39.03 లక్షల రూపాయలు.కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







