ఒమన్ : 24 గంటల్లోనే 2000 మందికి వ్యాక్సినేషన్
- February 09, 2021
మస్కట్:ఒమన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ప్రాధాన్య వర్గాల క్రమంలో వ్యాక్సిన్ అందిస్తుంది.
తొలుత ఫైజర్ వ్యాక్సిన్ వేసిన ఒమన్..దేశ ప్రజలు అందరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో భారత ఉత్పతి వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాను కూడా అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసింది. గత 24 గంటల్లో సుల్తానేట్ లో 2 వేలకు పైగా ప్రజలకు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ టీకాలు వేయించారు. ఇది నిర్దేశించుకున్న సంఖ్యలో3 శాతం. ఇక గవర్నరేట్ల వారీగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 875 మందికి వ్యాక్సిన్ వేసి మస్కట్ గవర్నరేట్ తొలి స్థానంలో ఉంది. 315 మందికి టీకాలతో నార్త్ అల్ బటినా గవర్నరేట్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుస క్రమంలో అల్-దఖిలియా గవర్నరేట్ 267, అల్-ధహిరా గవర్నరేట్ 176, నార్త్ అల్ షార్కియా గవర్నరేట్ 133, అల్ షార్కియా సౌత్ గవర్నరేట్ 132, ధోఫర్ గవర్నరేట్ 36, అల్-బురైమి పరిధిలో 34 మందికి వ్యాక్సిన్ వేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం









