యూఏలో చిక్కుకుపోయినవారు స్వదేశానికి రావాలంటోన్న ఇండియా
- February 09, 2021
యూఏఈ: కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా దుబాయ్ మరియు అబుదాబీల మీదుగా సౌదీ అరేబియా వెళ్ళడానికి అవకాశం లేదని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణీకులు, స్వదేశానికి వచ్చేయాల్సిందిగా ఇండియన్ ఎంబసీ సూచించింది. సౌదీ అరేబియా అలాగే కువైట్ వెళ్ళాల్సిన ప్రయాణీకుల్లో చాలామంది యూఏఈలో చిక్కుకుపోయినట్లు ఎంబసీ తెలిపింది. ఆయా దేశాల్లో నిబంధనలు సడలించిన తర్వాత మాత్రమే, తమ ప్రయాణాల్ని రీ-ఫెడ్యూల్ చేసుకోవాల్సి వుంటుంది తప్ప, ఇప్పట్లో ఆయా దేశాలకు వెళ్ళడం సాధ్యం కాదని ఎంబసీ స్పష్టం చేసింది. నాన్ కువైటీలపై ఫిబ్రవరి 7న బ్యాన్ విధించాక, చాలామంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు.
Advisory for Indian Nationals travelling to Saudi Arabia or Kuwait via UAE 👇@AmbKapoor @IndianDiplomacy @cgidubai @MOS_MEA @MEAIndia @IndianEmbRiyadh @indembkwt @MOS_MEA @DrSJaishankar @harshvshringla pic.twitter.com/D5jcGv0SbB
— India in UAE (@IndembAbuDhabi) February 8, 2021
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!