యు.ఎ.ఈ పై శ్రీలంక విజయం
- February 25, 2016
స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న శ్రీలంక బంతితో రాణించినా.. ఛేదనలో తేలిపోయిన యూఏఈ మీర్పూర్: ఆసియాకప్ క్వాలిఫయర్ మ్యాచ్ల్లో వరుస విజయాలతో దూసుకొచ్చిన పసికూన యూఏఈ అసలు సమరంలో మాత్రం చతికిలపడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను 129 పరుగులకే పరిమితం చేసి సంచలనం సృష్టించేలా కనిపించినా.. లక్ష్య ఛేదనలో బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడంతో 14 పరుగుల తేడాతో టీ20 మ్యాచ్లో ఓటమి పాలైంది. ఒకవైపు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ స్వప్నిల్ పాటిల్ (37: 36 బంతుల్లో 3×4, 2×6) ఒంటరిగా పోరాడినా.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







