కోవిడ్ రూల్స్ ఉల్లంఘన: టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా
- February 12, 2021
దుబాయ్:దుబాయ్ పోలీసులు, టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే సదరు నిర్వాహకుడిపై జరీమానా వేయడానికి కారణమని అధికారులు తెలిపారు. ఈ మేరకు దుబాయ్ మీడియా ఆఫీస్ ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది.ఔట్ డోర్ గేదరింగ్ నిర్వహణకుగాను నిందితుడిపై చర్యలు తీసుకున్నారు.తాజా సూచనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో 10 మంది కంటే ఎక్కువ గుమికూడేలా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!