కోవిడ్ రూల్స్ ఉల్లంఘన: టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా
- February 12, 2021
దుబాయ్:దుబాయ్ పోలీసులు, టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే సదరు నిర్వాహకుడిపై జరీమానా వేయడానికి కారణమని అధికారులు తెలిపారు. ఈ మేరకు దుబాయ్ మీడియా ఆఫీస్ ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది.ఔట్ డోర్ గేదరింగ్ నిర్వహణకుగాను నిందితుడిపై చర్యలు తీసుకున్నారు.తాజా సూచనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో 10 మంది కంటే ఎక్కువ గుమికూడేలా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









