మష్రూమ్ ఆమ్లెట్
- February 25, 2016
కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ - 100 గ్రా., గుడ్లు - 3, మిరియాల పొడి - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: మష్రూమ్స్ శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి కొద్ది నీటిలో 5 నిమిషాలు ఉడికించి వడకట్టాలి. ఒక లోతైన పాత్రలో గుడ్లు గిలకొట్టి ఉల్లి, మష్రూమ్స్, పచ్చిమిర్చి తరుగులతో పాటు పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపి 5 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు పెనంపై నూనె రాసి ఆమ్లెట్ వేసి, కొత్తిమీర తరుగు చల్లి, రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్ టిఫిన్గా తిన్నా, అన్నంతో నంజుకున్నా బాగుంటుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







