పలువురు టీఆర్ఎస్లో చేరారు...
- February 25, 2016
మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. చెల్లెపాడు సర్పంచ్ నరసింహా, బెక్కెం సర్పంచ్ అళివేళ కురుమయ్యతోపాటు టీడీపీకి చెందిన సోమశీల గ్రామ సర్పంచ్ కేతూరి వెంకటస్వామి, ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె భర్త బాలరాజు, ఉప సర్పంచ్ లక్ష్మిలు టీఆర్ఎస్లో చేరినవారిలో ఉన్నారు. సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిందం చక్రపాణీ, సెస్ చైర్మన్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
చేరినవారిలో కాంగ్రెస్ నేత గజబింకార్ రాజన్న, కాంగ్రెస్ కౌన్సిలర్లు కొండ అనూష శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







