పలువురు టీఆర్ఎస్లో చేరారు...
- February 25, 2016
మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. చెల్లెపాడు సర్పంచ్ నరసింహా, బెక్కెం సర్పంచ్ అళివేళ కురుమయ్యతోపాటు టీడీపీకి చెందిన సోమశీల గ్రామ సర్పంచ్ కేతూరి వెంకటస్వామి, ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె భర్త బాలరాజు, ఉప సర్పంచ్ లక్ష్మిలు టీఆర్ఎస్లో చేరినవారిలో ఉన్నారు. సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిందం చక్రపాణీ, సెస్ చైర్మన్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
చేరినవారిలో కాంగ్రెస్ నేత గజబింకార్ రాజన్న, కాంగ్రెస్ కౌన్సిలర్లు కొండ అనూష శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







