కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 600 మందిపై కేసుల నమోదు
- February 16, 2021
దోహా:కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం అమల్లోకి తెచ్చిన నిబంధనల్ని ఉల్లంఘిస్తోన్నవారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది అధికార యంత్రాంగం.ఈ మేరకు అవసరమైన రీతిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.తాజాగా నిర్వహించిన తనిఖీల్లో అధికారులు 637 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది.వీరిలో 557 మంది మాస్కులు ధరించలేదని అధికారులు తెలిపారు.వాహనాల్లో పరిమతికి మించి ప్రయాణిస్తున్నవారికి సంబంధించి 59 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు 13,426 మంది ఫేస్ మాస్కులకు సంబంధించిన ఉల్లంఘనకుగాను, 490 మంది పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణిస్తున్నందుకుగాను పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.సోషల్ డిస్టెన్సింగ్ పాటించని ఆరుగురు వ్యక్తుల్ని కూడా రిఫర్ చేశారు. మరో ఆరుగురు వ్యక్తులు హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. 9 మంది ఎహ్తెరాజ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోనందుకు బుక్కయ్యారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు