భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 17, 2021_1613538541.jpg)
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొంతమేర కంట్రోల్ అయ్యింది.అయితే, నిన్నటి బులెటిన్ ప్రకారం దేశంలో కేసులు 9వేలకు దిగువున నమోదుకాగా, ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో కొత్తగా 11,610 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కి చేరింది.ఇందులో 1,06,44,858 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,36,549 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 100 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,55,913కి చేరింది.ఇక ఇదిలా ఉంటె దేశంలో ఇప్పటి వరకు 90 లక్షలకు పైగా కరోనా వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!