స్కూళ్ళలో ఇన్ఫెక్షన్ రేటు స్వల్పమే
- February 17, 2021
దోహా:మినస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ మొహమ్మద్ బాస్రి మాట్లాడుతూ, స్కూళ్ళలో కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ రేటు 1 శాతం కంటే తక్కువగా వుందనీ, ఈ నేపథ్యంలో ఆన్లైన్ టీచింగ్ మోడ్ మాత్రమే పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.ఇన్ఫెక్షన్ రేటు గనుక 5 శాతం దాటితే, అప్పుడు స్కూళ్ళలో ప్రత్యక్ష విద్యను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా స్కూళ్ళలో ఆ కొద్ది కేసులూ వస్తున్నాయనీ, మరింత పకడ్బందీగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడితే, ఆ కేసులు కూడా వుండవని వివరించారాయన.స్కూళ్ళలో సరైన నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా ఎప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...







