కువైట్: జనం గుమికూడరాదు, కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే
- February 19, 2021కువైట్: జనం ఎట్టిపరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గుమికూడరాదనీ, కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు సూచించబడిన అన్ని నిబంధనల్నీ పాటించాల్సిందేనని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలు అలాగే, హెల్త్ అథారిటీస్ చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా వ్యవహరించాలని మినిస్ట్రీ ఇంటీరియర్ స్పష్టం చేసింది. బ్రిగేడియర్ తవహీద్ అల్ కాందారి మాట్లాడుతూ, లా నెంబర్ 8, 1969 మరింత పక్కగా అమలు చేయబడుతుందని చెప్పారు. ఎక్కడైనా ఎక్కువమంది గుమికూడినట్లయితే, అలాంటి సమాచారాన్ని ఎమర్జన్సీ ఫోన్ నెంబర్ 112కి తెలపాలంటూ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం