భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 20, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం.ఈ రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.తాజాగా భారత్ లో 13,993 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది.ఇందులో 1,06,78,048 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,43,127 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గత రెండు రెండు రోజులుగా యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 101 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,56,212కి చేరింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు