గల్ఫ్‌ మెరైన్‌ సెంటర్‌ని ప్రారంభించిన మినిస్టర్‌

- February 26, 2016 , by Maagulf
గల్ఫ్‌ మెరైన్‌ సెంటర్‌ని ప్రారంభించిన మినిస్టర్‌

ట్రాన్స్‌పోర్ట్‌ మరియు కమ్యూనికేషన్స్‌ మినిస్టర్‌ జస్సిమ్‌ సైఫ్‌ అహ్మద్‌ అల్‌ సులైతి, అల్‌ వక్రాలో మెరైన్‌ సెంటర్‌ని ప్రారంభించారు. సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ఛైర్మన్‌ అబ్దుల్లా నాజర్‌ టక్రి అల్‌ సబీ మరియు పలువురు ట్రాన్స్‌ పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రీజియన్‌లో అరబ్‌, స్ట్రైట్‌ ఆఫ్‌ హోర్ముజ్‌, అరేబియన్‌ సీ మరియు గల్ఫ్‌ ఆడెన్‌కి సంబంధించి మెరిటైమ్‌ బులిటెన్లు మరియు అలర్ట్‌ల కోసం ఈ గల్ఫ్‌ మెరైన్‌ సెంటర్‌ని ఏర్పాటు చేయడం జరిగిందని మినిస్టర్‌ చెప్పారు. గల్ఫ్‌ రీజియన్‌ మరియు, ఇండియన్‌ ఓసియన్‌లకు ఈ సెంటర్‌ సర్వీసులను అందించనుంది. వరల్డ్‌ మెటియరాలజికల్‌ ఆర్గనైజేషన్‌ మరియు ఇంటర్నేషనల్‌ మెరిటైమ్‌ ఆర్గనైజేషన్‌ ఆమోదం పొందింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com