కువైట్లో ప్రస్తుతానికి కర్ఫ్యూ లేదు
- February 23, 2021కువైట్ సిటీ:కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాక్షిక లాక్డౌన్ సహా అనేక అంశాల గురించి చర్చించడం జరిగింది. అయితే, ప్రస్తుతం లాక్డౌన్ విధించే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కరోనాకి సంబంధించిన డేటా విశ్లేషించడం జరుగుతోందనీ, తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అథారిటీస్ చెబుతున్నాయి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి చర్యల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయొచ్చన్నది అథారిటీస్ చెబుతున్న మాట. హెల్త్ రెగ్యులేషన్స్ విషయంలో ఇంకోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..