కోవిడ్ 19 ప్రికాషన్స్ ఉల్లంఘన: 263 మందిపై చర్యలు
- February 23, 2021దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘనకు సంబంధించి తనిఖీల్ని ముమ్మరంగా చేపడుతోంది. తాజాగా 263 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనల్లో 241 ఉల్లంఘనలు మాస్క్ ధరించకపోవడానికి సంబంధించినవి కాగా, 21 ఉల్లంఘనలు ఒకే వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమంది ప్రయాణించడానికి సంబంధించినవి. ఇప్పటిదాకా 14,784 మందిపై ఉల్లంఘనలకు సంబంధించి చర్యల కోసం సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలని మినిస్ట్రీ సంకల్పించుకుంది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ