కోవిడ్ 19 ప్రికాషన్స్ ఉల్లంఘన: 263 మందిపై చర్యలు
- February 23, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘనకు సంబంధించి తనిఖీల్ని ముమ్మరంగా చేపడుతోంది. తాజాగా 263 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనల్లో 241 ఉల్లంఘనలు మాస్క్ ధరించకపోవడానికి సంబంధించినవి కాగా, 21 ఉల్లంఘనలు ఒకే వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమంది ప్రయాణించడానికి సంబంధించినవి. ఇప్పటిదాకా 14,784 మందిపై ఉల్లంఘనలకు సంబంధించి చర్యల కోసం సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలని మినిస్ట్రీ సంకల్పించుకుంది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







