కోవిడ్ 19 ప్రికాషన్స్ ఉల్లంఘన: 263 మందిపై చర్యలు
- February 23, 2021దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘనకు సంబంధించి తనిఖీల్ని ముమ్మరంగా చేపడుతోంది. తాజాగా 263 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనల్లో 241 ఉల్లంఘనలు మాస్క్ ధరించకపోవడానికి సంబంధించినవి కాగా, 21 ఉల్లంఘనలు ఒకే వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమంది ప్రయాణించడానికి సంబంధించినవి. ఇప్పటిదాకా 14,784 మందిపై ఉల్లంఘనలకు సంబంధించి చర్యల కోసం సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలని మినిస్ట్రీ సంకల్పించుకుంది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?