కోవిడ్ 19 ప్రికాషన్స్ ఉల్లంఘన: 263 మందిపై చర్యలు
- February 23, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘనకు సంబంధించి తనిఖీల్ని ముమ్మరంగా చేపడుతోంది. తాజాగా 263 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనల్లో 241 ఉల్లంఘనలు మాస్క్ ధరించకపోవడానికి సంబంధించినవి కాగా, 21 ఉల్లంఘనలు ఒకే వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమంది ప్రయాణించడానికి సంబంధించినవి. ఇప్పటిదాకా 14,784 మందిపై ఉల్లంఘనలకు సంబంధించి చర్యల కోసం సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలని మినిస్ట్రీ సంకల్పించుకుంది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







