రియాద్: ఆన్ లైన్ ద్వారా న్యాయవాద కోర్సుల శిక్షణ
- February 23, 2021
రియాద్:న్యాయ వాద కోర్సులకు సంబంధించిన శిక్షణను ఆన్ లైన్ ద్వారా అందించేందుకు ఈ పోర్టల్ ను ప్రారంభించింది సౌదీ ప్రభుత్వం. న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వలిద్ బిన్ మొహమ్మద్ అల్ సమానీ జస్టిస్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ట్రైనింగ్ లో ఆన్ లైన్ పోర్టల్, ట్రైనింగ్ ప్లాట్ ఫాంతో పాటు మొబైల్ యాప్ మిళితమై ఉంటాయి. పోర్టల్ ద్వారా చట్ట, న్యాయ పరమైన పలు సందేహాలు, సమస్యలపై అభ్యర్ధులకు విస్తృతమైన శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే ట్రైనింగ్ మేనేజ్మెంట్ తో పాటు ఆన్ లైన్ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోర్టల్ ద్వారా అభ్యర్ధులకు నాణ్యమైన శిక్షణ అందుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు