10 మిలియన్ సౌదీ రియాల్స్ స్మగ్లింగ్: 14 ఏళ్ళ జైలు
- February 24, 2021
రియాద్:10 మిలియన్ సౌదీ రియాల్స్ స్మగ్లింగ్ కేసులో నిందితులైన ఐదుగురు వలసదారులకు 14 ఏళ్ళ జైలు శిక్ష విధించింది ఆర్థిక నేరాల విచారణ న్యాయస్థానం. 10 మిలియన్ సౌదీ రియాల్స్ స్వాధీనం అలాగే, ఇందుకోసం వినియోగించిన సాధనాలు స్వాధీనానికి న్యాయస్థానం ఆదేశించింది. నిందితులకు 80,000 సౌదీ రియాల్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. శిక్ష ముగిశాక నిందితుల్ని డిపోర్ట్ చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలింపుకు సంబంధించి నాలుగు కేసుల్ని విచారించింది ఎకనమిక్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్. ఈ క్రమంలో ఈ పెద్ద నేరం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







