10 మిలియన్ సౌదీ రియాల్స్ స్మగ్లింగ్: 14 ఏళ్ళ జైలు
- February 24, 2021
రియాద్:10 మిలియన్ సౌదీ రియాల్స్ స్మగ్లింగ్ కేసులో నిందితులైన ఐదుగురు వలసదారులకు 14 ఏళ్ళ జైలు శిక్ష విధించింది ఆర్థిక నేరాల విచారణ న్యాయస్థానం. 10 మిలియన్ సౌదీ రియాల్స్ స్వాధీనం అలాగే, ఇందుకోసం వినియోగించిన సాధనాలు స్వాధీనానికి న్యాయస్థానం ఆదేశించింది. నిందితులకు 80,000 సౌదీ రియాల్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. శిక్ష ముగిశాక నిందితుల్ని డిపోర్ట్ చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలింపుకు సంబంధించి నాలుగు కేసుల్ని విచారించింది ఎకనమిక్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్. ఈ క్రమంలో ఈ పెద్ద నేరం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







