నిబంధనలకు విరుద్ధంగా సామాజిక ఈవెంట్ నిర్వహణ: ఒకరిపై చర్యలు
- February 24, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఓ వ్యక్తిని సోషల్ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తిపై చర్యలకోసం సంబందాత అథారిటీస్కి రిఫర్ చేశారు. ఓ వివాహ వేడుకను నిందితుడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమందిని ఆహ్వానించాడు నిందితుడు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు మరింత ఖచ్చితత్వంతో అమలు జరగాల్సి వుందని అథారిటీస్ సూచించడం జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, హెల్త్ అథారిటీస్ ఎప్పటికప్పుడు తనిఖీల్ని నిర్వహిస్తున్నాయి. ఉల్లంఘనల్ని ఉపేక్షించే అవకాశమే లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







