నిబంధనలకు విరుద్ధంగా సామాజిక ఈవెంట్ నిర్వహణ: ఒకరిపై చర్యలు
- February 24, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఓ వ్యక్తిని సోషల్ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తిపై చర్యలకోసం సంబందాత అథారిటీస్కి రిఫర్ చేశారు. ఓ వివాహ వేడుకను నిందితుడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమందిని ఆహ్వానించాడు నిందితుడు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు మరింత ఖచ్చితత్వంతో అమలు జరగాల్సి వుందని అథారిటీస్ సూచించడం జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, హెల్త్ అథారిటీస్ ఎప్పటికప్పుడు తనిఖీల్ని నిర్వహిస్తున్నాయి. ఉల్లంఘనల్ని ఉపేక్షించే అవకాశమే లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







