కువైట్:క్వారంటైన్ ఉల్లంఘనులపై ఆన్ లైన్ నిఘా..
- February 26, 2021కువైట్ సిటీ:తప్పనిసరి క్వారంటైన్ లో ఉండాల్సిన వ్యక్తులపై ఆన్ లైన్ ద్వారా నిఘా వేయనుంది కువైట్. తమ దగ్గర నిక్షిప్తమై ఉన్న సమాచారంతో ఎవరెవరూ క్వారంటైన్ లో ఉంటున్నారు..ఎవరు రూల్స్ కి విరుద్ధంగా జనంలో తిరుగుతున్నారనేది ఎప్పటికప్పుడు ఆన్ లైన్ డేటా ద్వారా చెక్ చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా క్వారంటైన్ లో ఉన్న వారి హెల్త్ స్టేటస్ ను పర్యవేక్షించిటంతో పాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని వెంటనే గుర్తించగలమని స్పష్టం చేసింది. ఎవరైనా రూల్స్ ను బ్రేక్ చేస్తే వెంటనే తమ పాట్రోలింగ్ బృందాలు వెంటనే ఉల్లంఘనులు ఉన్న ప్రాంతానికి చేరుకొని వారిని అరెస్ట్ చేస్తాయని హెచ్చరించింది. తోటి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టడంతో పాటు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన నేరానికి వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు