న్యూ యాంటీబాడీ ట్రీట్మెంట్ ప్రారంభించిన యూఏఈ
- February 26, 2021రస్ అల్ ఖైమాలోని ఆర్ఎకె ఆసుపత్రి , అడ్వాన్స్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ వైద్య చికిత్సను ప్రారంభించింది. యూఏఈలో ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. యూఏఈకి ఇటీవల చేరుకున్న బమ్లానివిమాబ్ ఇంజెక్షన్ కోవిడ్ 19 వైద్య చికిత్సలో భాగంగా వినియోగించడానికి అత్యవసర వినియోగం కింద యూఎస్ ఎఫ్డిఎ అనుమతి పొందింది. కోవిడ్ 19 పాజిటివ్ రోగులకు.. అంటే ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతున్నవారికి హై రిస్క్ పేషెంట్లకు దీన్ని వినియోగిస్తారు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ అనేవి లేబరేటరీలో తయారైన ప్రొటీన్స్. ఇమ్యూనిటీని ఫెంచుతాయవి. కోవిడ్ 19 వంటి వైరస్లపై పోరాడతాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!