న్యూ యాంటీబాడీ ట్రీట్మెంట్ ప్రారంభించిన యూఏఈ
- February 26, 2021
రస్ అల్ ఖైమాలోని ఆర్ఎకె ఆసుపత్రి , అడ్వాన్స్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ వైద్య చికిత్సను ప్రారంభించింది. యూఏఈలో ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. యూఏఈకి ఇటీవల చేరుకున్న బమ్లానివిమాబ్ ఇంజెక్షన్ కోవిడ్ 19 వైద్య చికిత్సలో భాగంగా వినియోగించడానికి అత్యవసర వినియోగం కింద యూఎస్ ఎఫ్డిఎ అనుమతి పొందింది. కోవిడ్ 19 పాజిటివ్ రోగులకు.. అంటే ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతున్నవారికి హై రిస్క్ పేషెంట్లకు దీన్ని వినియోగిస్తారు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ అనేవి లేబరేటరీలో తయారైన ప్రొటీన్స్. ఇమ్యూనిటీని ఫెంచుతాయవి. కోవిడ్ 19 వంటి వైరస్లపై పోరాడతాయి.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







