న్యూ యాంటీబాడీ ట్రీట్మెంట్ ప్రారంభించిన యూఏఈ
- February 26, 2021రస్ అల్ ఖైమాలోని ఆర్ఎకె ఆసుపత్రి , అడ్వాన్స్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ వైద్య చికిత్సను ప్రారంభించింది. యూఏఈలో ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. యూఏఈకి ఇటీవల చేరుకున్న బమ్లానివిమాబ్ ఇంజెక్షన్ కోవిడ్ 19 వైద్య చికిత్సలో భాగంగా వినియోగించడానికి అత్యవసర వినియోగం కింద యూఎస్ ఎఫ్డిఎ అనుమతి పొందింది. కోవిడ్ 19 పాజిటివ్ రోగులకు.. అంటే ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతున్నవారికి హై రిస్క్ పేషెంట్లకు దీన్ని వినియోగిస్తారు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ అనేవి లేబరేటరీలో తయారైన ప్రొటీన్స్. ఇమ్యూనిటీని ఫెంచుతాయవి. కోవిడ్ 19 వంటి వైరస్లపై పోరాడతాయి.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ