హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన: 227 బిజినెస్ల మూసివేత
- February 26, 2021జెడ్డా:జెడ్డా మునిసిపాలిటీ, ఆ పరిధిలోని సబ్ మునిసిపాలిటీస్, 227 కమర్షియల్ ఫెసిలిటీస్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యాంటీ కరోనా వైరస్ హెల్త్ ప్రోటోకాల్స్ పాటించని కారణంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 4,397 తనిఖీలు నిర్వహించగా, అందులో 341 ఉల్లంఘనలు నమోదయ్యాయి. కమర్షియల్ సెంటర్లు, షాపులు, మాల్స్, కేఫ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. 341 ఉల్లంఘనలు వెలుగు చూడగా, వీటిల్లో 227 కమర్షియల్ ఫెసిలిటీస్ని మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?