బహ్రెయిన్: కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా ఇండియన్ అంబాసిడర్ విజ్ఞప్తి
- February 27, 2021మనామా:ఇండియన్ అంబాసిడర్ పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ తప్పనిసరిగా బహ్రెయిన్ కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా బహ్రెయిన్ నాయకత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. భారత కమ్యూనిటీ మెంబర్స్తో ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌస్ సందర్భంగా జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు పియుష్ శ్రీవాస్తవ. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దేశాల్లో బహ్రెయిన్ ముందంజలో వుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్