బహ్రెయిన్: కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా ఇండియన్ అంబాసిడర్ విజ్ఞప్తి
- February 27, 2021
మనామా:ఇండియన్ అంబాసిడర్ పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ తప్పనిసరిగా బహ్రెయిన్ కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా బహ్రెయిన్ నాయకత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. భారత కమ్యూనిటీ మెంబర్స్తో ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌస్ సందర్భంగా జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు పియుష్ శ్రీవాస్తవ. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దేశాల్లో బహ్రెయిన్ ముందంజలో వుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







