బహ్రెయిన్: కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా ఇండియన్ అంబాసిడర్ విజ్ఞప్తి

- February 27, 2021 , by Maagulf
బహ్రెయిన్: కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా ఇండియన్ అంబాసిడర్ విజ్ఞప్తి

మనామా:ఇండియన్ అంబాసిడర్ పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ తప్పనిసరిగా బహ్రెయిన్ కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా బహ్రెయిన్ నాయకత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. భారత కమ్యూనిటీ మెంబర్స్‌తో ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌస్ సందర్భంగా జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు పియుష్ శ్రీవాస్తవ. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దేశాల్లో బహ్రెయిన్ ముందంజలో వుందని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com