బహ్రెయిన్: కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా ఇండియన్ అంబాసిడర్ విజ్ఞప్తి
- February 27, 2021
మనామా:ఇండియన్ అంబాసిడర్ పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ తప్పనిసరిగా బహ్రెయిన్ కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్పై పోరులో భాగంగా బహ్రెయిన్ నాయకత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. భారత కమ్యూనిటీ మెంబర్స్తో ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌస్ సందర్భంగా జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు పియుష్ శ్రీవాస్తవ. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దేశాల్లో బహ్రెయిన్ ముందంజలో వుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







