ఖతార్ వరల్డ్ కప్: 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్ల మృతి
- February 27, 2021దోహా:గడచిన దశాబ్ద కాలంలో ఖతార్ వరల్డ్ కప్ ఏర్పాట్లలో 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్లు మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సగటున 12 మంది మైగ్రెంట్స్ (భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలకు చెందినవారు) డిసెంబర్ 2010 నుంచి ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, వాస్తవ లెక్కలు ఇంతకన్నా అధికంగా వుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్, కెన్యా వంటి దేశాలకు చెందినవారిని పై లెక్కల్లో చేర్చలేదు. సాధారణ మరణాల కింద కొన్ని మరణాల్ని లెక్కలుకట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా