ఖతార్ వరల్డ్ కప్: 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్ల మృతి

- February 27, 2021 , by Maagulf
ఖతార్ వరల్డ్ కప్: 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్ల మృతి

దోహా:గడచిన దశాబ్ద కాలంలో ఖతార్ వరల్డ్ కప్ ఏర్పాట్లలో 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్లు మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సగటున 12 మంది మైగ్రెంట్స్ (భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలకు చెందినవారు) డిసెంబర్ 2010 నుంచి ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, వాస్తవ లెక్కలు ఇంతకన్నా అధికంగా వుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్, కెన్యా వంటి దేశాలకు చెందినవారిని పై లెక్కల్లో చేర్చలేదు. సాధారణ మరణాల కింద కొన్ని మరణాల్ని లెక్కలుకట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com