రోడ్డు ప్రమాదం: తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న వ్యక్తి
- February 27, 2021
మనామా:ఓ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి, ఆ వాహనం ప్రమాదానికి గురి కాగా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (జలాక్ ప్రాంతంలో) వద్ద గల్ఫ్ ఆఫ్ బహ్రెయిన్ రోడ్డుపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనం వున్నపళంగా లేన్ మార్చడంతో తన వాహనం ప్రమాదానికి గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తన ప్రాణాలు పోయాయని అనుకున్నాననీ, అదృష్టవశాత్తూ బయటపడ్డాననీ ఆ వ్యక్తి వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







