దుబాయ్:ఛారిటీల పేరుతో మోసాలకు పాల్పడితే 5,00,000 దిర్హామ్ ల ఫైన్
- February 28, 2021
దుబాయ్:కోవిడ్ సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఛారీటీలు, స్వచ్ఛంద సంస్థల పేరుతో అక్రమంగా విరాళాలు సేకరిస్తే సహించబోమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా స్వచ్ఛంద సంస్థల పేరుతో విరాళాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. డబ్బు సంపాదన కోసం చారిటీల పేరుతో ఫండ్ రైజింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే 2,50,000 నుంచి 5,00,000 దిర్హామ్ ల వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి మోసగాళ్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు..కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆర్గనైజేషన్లకు మాత్రమే విరాళాలు ఇవ్వాలని సూచించారు. మోసగాళ్ల అభ్యర్ధనకు కరిగిపోకుండా..వాళ్లు చెబుతున్న సంస్థకు గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే సాయం చేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







