సౌదీ వెళ్లే ఖతారీలు కింగ్డమ్ కస్టమ్ డిక్లరేషన్ అనుసరించాలని పిలుపు
- February 28, 2021
రియాద్:సౌదీ ప్రయాణించే ఖతారీలు అందరూ కింగ్డమ్ కస్టమ్ వెబ్ సైట్లో అధికారులు ప్రకటించిన డిక్లరేషన్ విధానాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఖతారీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ వ్యవహారాల విభాగం..ప్రకటన విడుదల చేసింది. సౌదీ వెళ్లేవారు, సౌదీ నుంచి వచ్చే పౌరులు, ప్రవాసీయులు, పర్యాటకులు వారి వద్ద ఉన్న విలువైన వస్తువులపై విధించే కస్టమ్స్ సుంకాలు, విలువ-ఆధారిత పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్







