ఏపీలో కరోనా కేసుల వివరాలు
- February 28, 2021అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,122 కరోనా టెస్ట్లు నిర్వహించగా... 117 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 66 మంది కరోనాబారి నుంచి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.అయితే, ఇవాళ ఎలాంటి కరోనా డెత్ కేసు నమోదు కాలేదు.. మొత్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 8,89,916కు చేరగా... 8,82,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు 7,169 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ