ఫేక్ కరెన్సీని విసిరిన వ్యక్తి అరెస్ట్, భారీ జరీమానా
- March 01, 2021దుబాయ్:దుబాయ్లో ఓ వ్యాపారవేత్తకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అతనికి 200,000 దిర్హాముల జరీమానా కూడా విధించడం జరిగింది. యూరోప్కి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. 500 యూరో ఫేక్ బిల్స్ని నిందితుడు తన కారు నుంచి బయటకు విసిరివేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫాలోవర్స్ని పెంచుకోవడమే లక్ష్యంగా నిందితుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. అల్ కోజ్ ఇండస్ర్టియల్ ఏరియాలో నిందితుడు ఫేక్ కరెన్సీని కారు నుంచి బయటకు విసిరివేసినట్లు అతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడు విచారణ సందర్భంగా తన నేరాన్ని అంగీకరించాడు. 740,000 ఫేక్ యూఎస్ డాలర్లను నిందితుడు పొందగలిగాడని, యూరో బిల్స్ను ఆసియాకి చెందిన వ్యక్తి నుంచి 1,000 దిర్హాములకు నిందితుడు కొనుగోలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్